Tuesday, February 15, 2011

మేధస్సుకు పదును "మన లైబ్రరి" - పిల్లల్లో పుస్తక పఠనాసక్తి పెంపుదలకి దోహదం

మిత్రులారా,
పెరుగుతున్న ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, ఆకర్షణీయమైన ఆడంబర కార్యక్రమాలు పిల్లల్ని సహజసిద్ధమైన ఆసక్తులకు దూరం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో జహీరాబాద్ లో స్ధాపించిన "మన లైబ్రరి" స్కూల్ పిల్లల్లో పుస్తక పఠనాసక్తిని పెంపొందిచడానికి ఎంతోకొంత దోహదం చేస్తుండటం సంతోషకరమైన విషయం. పల్లె పల్లెకు - వాడవాడకూ ఇటువంటి మనలైబ్రరి లు వెల్లువలా ఉదయించాలని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment